'హుదూద్' బాధితుల కోసం వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'హుదూద్' బాధితుల కోసం వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం

'హుదూద్' బాధితుల కోసం వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం

Written By news on Wednesday, October 15, 2014 | 10/15/2014

'హుదూద్' బాధితుల కోసం వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం .వై యస్ ఆర్ ఫౌండేషన్ ,సాక్షి సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మొదటి విరాళాన్ని జగన్ ప్రకటించారు.. .వై యస్ ఆర్ ఫౌండేషన్ ,సాక్షి సంయుక్తంగా ఏర్పాటు చేసిన తుఫాను సహాయ నిధికి తమ శక్తి మేరకు సహాయం చేయాల్సిందిగా నాయకులు,కార్యకర్తలు,పార్టీ శ్రేణులకు,శ్రేయోభిలాషులకు జగన్ పిలుపునిచ్చారు ..
Share this article :

0 comments: