విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా బుధవారం విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్, జాలారిపేట, ఆంధ్రా యూనివర్శిటీ, పెద్ద గదిలి, ధర్మవరం, తాడిచెట్లపాలెం, దుర్గగుడి, కొబ్బరితోట ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తుపాన్ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వైఎస్ జగన్ మంగళవారం విశాఖపట్నం చేరుకున్న సంగతి తెలిసిందే.
Home »
» విశాఖలో రెండవ రోజు వైఎస్ జగన్ పర్యటన
విశాఖలో రెండవ రోజు వైఎస్ జగన్ పర్యటన
Written By news on Wednesday, October 15, 2014 | 10/15/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment