Written By news on Sunday, October 5, 2014 | 10/05/2014
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. దైవత్వానికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకని జగన్ పేర్కొన్నారు.
ముస్లింలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే పండుగ బక్రీద్ అని వైఎస్ జగన్ తెలిపారు. దైవ ప్రవక్తను స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే బక్రీద్ పండుగ భక్తి భావానికి చిహ్నమని జగన్ అన్నారు.
0 comments:
Post a Comment