వాకతిప్ప పేలుడు సంఘటనపై జగన్ దిగ్భ్రాంతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాకతిప్ప పేలుడు సంఘటనపై జగన్ దిగ్భ్రాంతి

వాకతిప్ప పేలుడు సంఘటనపై జగన్ దిగ్భ్రాంతి

Written By news on Tuesday, October 21, 2014 | 10/21/2014


వాకతిప్ప పేలుడు సంఘటనపై జగన్ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో 12 మంది మృతి చెందిన సంఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేశారు.  
Share this article :

0 comments: