చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా నవంబర్ 5న అన్ని మండల కార్యాలయాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా చేపడుతుందన్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టే ధర్నాను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ధర్నాలో పాల్గొనేందుకు రైతులు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని పద్మ తెలిపారు.
Home »
» నవంబర్ 5న అన్ని మండల కార్యాలయాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా
నవంబర్ 5న అన్ని మండల కార్యాలయాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా
Written By news on Monday, November 3, 2014 | 11/03/2014
చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా నవంబర్ 5న అన్ని మండల కార్యాలయాల్లో వైఎస్సార్ సీపీ ధర్నా చేపడుతుందన్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టే ధర్నాను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ధర్నాలో పాల్గొనేందుకు రైతులు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని పద్మ తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment