జైట్లీని కలిసిన వైఎస్ జగన్ బృందం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జైట్లీని కలిసిన వైఎస్ జగన్ బృందం

జైట్లీని కలిసిన వైఎస్ జగన్ బృందం

Written By news on Saturday, November 8, 2014 | 11/08/2014


జైట్లీని కలిసిన వైఎస్ జగన్ బృందం
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం కలిసింది. హుదూద్ తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని జైట్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆర్థికమంత్రిని కలిసిన బృందంలో వైఎస్ జగన్ తో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బుట్టా రేణుక, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ తదితర నాయకులున్నారు.
Share this article :

0 comments: