కేంద్ర ఆర్థిక మంత్రిని కలవనున్న వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్ర ఆర్థిక మంత్రిని కలవనున్న వైఎస్ జగన్

కేంద్ర ఆర్థిక మంత్రిని కలవనున్న వైఎస్ జగన్

Written By news on Friday, November 7, 2014 | 11/07/2014

కేంద్ర ఆర్థిక మంత్రిని కలవనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. తమ పార్టీ ఎంపీలతో కలిసి ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు. హుద్ హుద్ తుపాను కారణంగా నష్టపోయిన ప్రాంతాలకు తక్షణ ఆర్థికసాయం ప్రకటించాలని ఆర్థిక మంత్రిని వైఎస్ జగన్ కోరనున్నారు. 

హుద్ హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు ఇస్తామని విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని, రెహమాన్ లను మరియు  గొట్టిపాటి భారత్ ను ప్రకాశం జిల్లా యూత్ అధ్యక్షుడిగా నియమించారు 
Share this article :

0 comments: