కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజశేఖరగౌడ్ కల్తీమద్యం కేసులో నిందితుడిగా ఉన్నా ఆయనను అరెస్టు చేయలేదని, ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పాపభీతి వెంటాడుతోందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికహక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని బలవంతంగా లాక్కున్న మీరా.. మా పార్టీని విమర్శించేది అంటూ ఆమె మండిపడ్డారు.
Home »
» అధికారపార్టీ కనుసన్నల్లో పోలీసులు: వాసిరెడ్డి పద్మ
అధికారపార్టీ కనుసన్నల్లో పోలీసులు: వాసిరెడ్డి పద్మ
Written By news on Wednesday, November 26, 2014 | 11/26/2014
కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజశేఖరగౌడ్ కల్తీమద్యం కేసులో నిందితుడిగా ఉన్నా ఆయనను అరెస్టు చేయలేదని, ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి టీడీపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పాపభీతి వెంటాడుతోందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికహక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని బలవంతంగా లాక్కున్న మీరా.. మా పార్టీని విమర్శించేది అంటూ ఆమె మండిపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment