
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. భూటకపు హామీలతో రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన తెలిపారు. రుణాలు మాఫీ కాకపోవడంతో ఇప్పటికే చాలా మంది రైతులు డీఫాల్టర్స్ అయ్యారని మీడియాతో మిథున్ రెడ్డి అన్నారు.
0 comments:
Post a Comment