కరువు కారణంగా పంట రాక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన కొద్దిపాటి పంటకూ గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో కూలీ రేట్లు కూడా రావడం లేదని వాపోయారు. పత్తికి మద్దతు ధర కేవలం రూ. 4,050 ప్రకటించినా కాటన్ కార్పొరేషన్కు చెందిన కొనుగోలు కేంద్రాలు ఆ ధర చెల్లించడం లేదని వాపోయారు. ఇప్పటివరకు 350 మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పత్తికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 4050 నుంచి రూ. 5 వేలకు పెంచాలని, కాటన్ కార్పొరేషన్ కేంద్రాలను మరిన్ని పెంచి మద్ధతు ధర కల్పించాలని, మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన కేంద్రానికి సూచించారు.
Home »
» పత్తికి మద్దతు ధర కల్పించండి: ఎంపీ పొంగులేటి
పత్తికి మద్దతు ధర కల్పించండి: ఎంపీ పొంగులేటి
Written By news on Friday, November 14, 2014 | 11/14/2014
కరువు కారణంగా పంట రాక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన కొద్దిపాటి పంటకూ గిట్టుబాటు ధర చెల్లించకపోవడంతో కూలీ రేట్లు కూడా రావడం లేదని వాపోయారు. పత్తికి మద్దతు ధర కేవలం రూ. 4,050 ప్రకటించినా కాటన్ కార్పొరేషన్కు చెందిన కొనుగోలు కేంద్రాలు ఆ ధర చెల్లించడం లేదని వాపోయారు. ఇప్పటివరకు 350 మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పత్తికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 4050 నుంచి రూ. 5 వేలకు పెంచాలని, కాటన్ కార్పొరేషన్ కేంద్రాలను మరిన్ని పెంచి మద్ధతు ధర కల్పించాలని, మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన కేంద్రానికి సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment