అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, ప్రజా సమస్యలపై తమ గళం విన్పిస్తుందని తెలంగాణ శాసనసభ పక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, ఉప నాయకుడు పాయం వెంకటేశ్వర్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Home »
» ప్రభుత్వాన్ని నిలదీస్తాం: పొంగులేటి
ప్రభుత్వాన్ని నిలదీస్తాం: పొంగులేటి
Written By news on Tuesday, November 4, 2014 | 11/04/2014
అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, ప్రజా సమస్యలపై తమ గళం విన్పిస్తుందని తెలంగాణ శాసనసభ పక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, ఉప నాయకుడు పాయం వెంకటేశ్వర్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment