రాజధాని పేరుతో రూ.5 లక్షల కోట్ల స్కామ్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధాని పేరుతో రూ.5 లక్షల కోట్ల స్కామ్!

రాజధాని పేరుతో రూ.5 లక్షల కోట్ల స్కామ్!

Written By news on Monday, December 8, 2014 | 12/08/2014


'రాజధాని పేరుతో రూ.5 లక్షల కోట్ల స్కామ్ కి తెరలేపారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన పాలనలో వైఫల్యాలే అధికంగా ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబు ఆరు నెలల పాలనంతా వైఫల్యాలతోనే సాగిందని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఆరు మాసాల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చని బాబు.. రాజధాని పేరుతో రూ.5లక్షల కోట్ల స్కామ్ కి తెరలేపారన్నారు.
 
తెలుగు తమ్ముళ్లు అంగుళం కూడా వదలకుండా దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడే ప్రాజెక్టు ఒక్కటీ రాలేదన్నారు. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో బాబు బృందం విదేశాలు తిరిగొచ్చిందని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: