
పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారని వ్యాఖ్యానించిన పరకాలపై చెవిరెడ్డి మండిపడ్డారు. పరకాల మాటలు దగా, వంచన అన్నారు. అన్ని శాఖల్లో ఆయన వేలు పెడుతున్నారని, ఇక మంత్రులు అనవసరం అని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు.
![]() |
Subscribe to ysr congress |
Visit this group for YSR CONGRESS updates |
0 comments:
Post a Comment