హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసన మధ్య.. సీఆర్డీఏ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.
Home »
» తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
Written By news on Tuesday, December 23, 2014 | 12/23/2014
హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, తాగునీటి సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసన మధ్య.. సీఆర్డీఏ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment