అనంతరం తొండూరు మండలం బోడివారిపల్లె గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి సింహాద్రిపురం మండలం ఆహోబిలం వెళ్లి సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తర్వాత పులివెందుల క్యాంపు కార్యాలయం చేరుకుని పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని వెఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి కృష్ణారెడ్డి కుమారుడు ఏర్పాటు చేసిన శ్రేయన్ హాస్పిటల్ను ప్రారంభిస్తారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు.
Home »
» శనివారం పులివెందులకు వైఎస్ జగన్
శనివారం పులివెందులకు వైఎస్ జగన్
Written By news on Friday, December 12, 2014 | 12/12/2014
అనంతరం తొండూరు మండలం బోడివారిపల్లె గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి సింహాద్రిపురం మండలం ఆహోబిలం వెళ్లి సీతారాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తర్వాత పులివెందుల క్యాంపు కార్యాలయం చేరుకుని పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని వెఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి కృష్ణారెడ్డి కుమారుడు ఏర్పాటు చేసిన శ్రేయన్ హాస్పిటల్ను ప్రారంభిస్తారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment