వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి కారుపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి కారుపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి కారుపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి

Written By news on Thursday, December 4, 2014 | 12/04/2014

అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తమదే అనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు.. వైఎస్ ఆర్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా  కృష్ణా జిల్లాలోని పెనమలూరులో గురువారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై  టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.

టీడీపీ నేత బోడె ప్రసాద్ వర్గీయులు వైఎస్ఆర్ సీపీ  బ్యానర్లను తగులబెట్టారు. ఈ ఘటనపై ప్రశ్నించిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  ఈ నేపథ్యంలో పెనమలూరులో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. 
Share this article :

0 comments: