చంద్రబాబును నిలదీయాలని, సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపడుతున్నామని జగన్ తెలిపారు. చంద్రబాబు మాటలతో రైతులు, డ్వాక్రా మహిళలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 84 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అడ్డగోలుగా పెన్షన్లు కత్తిరించారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో 'హుద్ హుద్' పరిహారం అందని వారి తరపున కూడా పోరాడుతున్నామన్నారు.
Home »
» చంద్రబాబును నిలదీయడానికే ధర్నాలు
చంద్రబాబును నిలదీయడానికే ధర్నాలు
Written By news on Tuesday, December 2, 2014 | 12/02/2014
చంద్రబాబును నిలదీయాలని, సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపడుతున్నామని జగన్ తెలిపారు. చంద్రబాబు మాటలతో రైతులు, డ్వాక్రా మహిళలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 84 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అడ్డగోలుగా పెన్షన్లు కత్తిరించారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో 'హుద్ హుద్' పరిహారం అందని వారి తరపున కూడా పోరాడుతున్నామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment