ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పొలాలు తీసుకుంటే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని పెనుమాన, ఉండవల్లి గ్రామాల రైతులు చెప్పారు. ఈ విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రైతులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
Home »
» వైఎస్ జగన్ తో ఏపీ రాజధాని ప్రాంత రైతుల భేటీ
వైఎస్ జగన్ తో ఏపీ రాజధాని ప్రాంత రైతుల భేటీ
Written By news on Thursday, December 11, 2014 | 12/11/2014
ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పొలాలు తీసుకుంటే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని పెనుమాన, ఉండవల్లి గ్రామాల రైతులు చెప్పారు. ఈ విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రైతులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment