ధర్నాలో పాల్గొనేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలలా అన్ని ప్రాంతాల నుంచి ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్దకు జనం చేరుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు, డ్వాక్రా సంఘాల వారు తరలివచ్చారు. మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసులను భారీ సంఖ్యలో మోహరించినా జనం స్వచ్ఛంధంగా వచ్చారు. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయినా ప్రజలు ఖాతరు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Home »
» భారీ జనసందోహం మధ్య వైఎస్ఆర్ సీపీ మహాధర్నా
భారీ జనసందోహం మధ్య వైఎస్ఆర్ సీపీ మహాధర్నా
Written By news on Friday, December 5, 2014 | 12/05/2014
ధర్నాలో పాల్గొనేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలలా అన్ని ప్రాంతాల నుంచి ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్దకు జనం చేరుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు, డ్వాక్రా సంఘాల వారు తరలివచ్చారు. మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసులను భారీ సంఖ్యలో మోహరించినా జనం స్వచ్ఛంధంగా వచ్చారు. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయినా ప్రజలు ఖాతరు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment