రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమా, కరువు, అన్నదాతల ఆత్మహత్యలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు డిసెంబర్ 23వ తేదీ వరకు జరుగుతాయి.
Home »
» రైతు సమస్యలపై వైఎస్ ఆర్ సీపీ వాయిదా తీర్మానం
రైతు సమస్యలపై వైఎస్ ఆర్ సీపీ వాయిదా తీర్మానం
Written By news on Friday, December 19, 2014 | 12/19/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment