హైదరాబాద్: రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
వైఎస్సార్ సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే
శ్రీకాకుళం- బేబీ నయిన
విజయనగరం- బి.చంద్రశేఖర్
అరకు- బి. ప్రసాద్
విశాఖ- దాడిశెట్టి రాజా
అనకాపల్లి- ఆదిరెడ్డి అప్పారావు
కాకినాడ- ముత్యాలనాయుడు
రాజమండ్రి- పేర్ని నాని
అమలాపురం- కరణం ధర్మశ్రీ
నరసాపురం- వేణుగోపాల్
ఏలూరు- పిల్లి సుభాష్ చంద్రబోస్
విజయవాడ- ఆదిశేషగిరిరావు
మచిలిపట్నం- ఉమ్మారెడ్డి రమణ
తిరుపతి- ఎల్లసిరి గోపాల్ రెడ్డి
చిత్తూరు-పి. రవీంద్రనాథ్ రెడ్డి
అనంతపురం- డీసీ గోవిందరెడ్డి
హిందూపూర్- మిథున్ రెడ్డి
కర్నూలు- సురేష్ బాబు
నంద్యాల- గుర్నాథరెడ్డి
కడప- వైఎస్ అవినాశ్ రెడ్డి
రాజంపేట- దేవగుడి నారాయణరెడ్డి