డిసెంబర్ 23న హన్మకొండ మండలం తరాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధీర్ రెడ్డి మృతి చెందారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సుధీర్రెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్ లో వైఎస్ జగన్ పరామర్శించారు. ఇప్పడు స్వయంగా వెళ్లి పరామర్శించనున్నారు.
Home »
» 12న హన్మకొండకు వైఎస్ జగన్
12న హన్మకొండకు వైఎస్ జగన్
Written By news on Tuesday, January 6, 2015 | 1/06/2015
డిసెంబర్ 23న హన్మకొండ మండలం తరాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధీర్ రెడ్డి మృతి చెందారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సుధీర్రెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్ లో వైఎస్ జగన్ పరామర్శించారు. ఇప్పడు స్వయంగా వెళ్లి పరామర్శించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment