ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏడు రోజుల పాటు 6 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని, మిగిలిన కుటుంబాలను ఫిబ్రవరిలో షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. అలాగే వరంగల్ జిల్లా హన్మకొండలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని ఈనెల 12న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా వైఎస్ షర్మిల అంతకు ముందు మహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేశారు.
Home »
» 21 నుంచి నల్లగొండలో వైఎస్ షర్మిల యాత్ర
21 నుంచి నల్లగొండలో వైఎస్ షర్మిల యాత్ర
Written By news on Thursday, January 8, 2015 | 1/08/2015
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏడు రోజుల పాటు 6 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని, మిగిలిన కుటుంబాలను ఫిబ్రవరిలో షర్మిల పరామర్శిస్తారని చెప్పారు. అలాగే వరంగల్ జిల్లా హన్మకొండలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీంరెడ్డి సుధీర్ రెడ్డి కుటుంబాన్ని ఈనెల 12న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా వైఎస్ షర్మిల అంతకు ముందు మహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment