వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 9, 10 తేదీల్లో కర్నూలు జిల్లాలో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బుధవారం తెలిపారు.
9న నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల సమీక్ష ఉంటుందన్నారు. తర్వాతి రోజు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఎన్నికల జరిగిన తీరు, మండల, గ్రామస్థాయి ప్రజల సమస్యలపై జగన్ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు
9న నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల సమీక్ష ఉంటుందన్నారు. తర్వాతి రోజు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఎన్నికల జరిగిన తీరు, మండల, గ్రామస్థాయి ప్రజల సమస్యలపై జగన్ సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు
0 comments:
Post a Comment