వైసీపీ వ్యక్తుల పేర్లు చెప్పమని కొంతమందిని నిర్భంధించి చిత్రహింసలు పెడుతున్నారన్నారు. మంగళగిరి రైతులను ఇప్పటికీ తుళ్లూరు పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మేల్యేలు భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. పేద రైతులకు, రైతు కూళీలకు వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు
Home »
» పంటలను కాల్చినవారిని అరెస్ట్ చేయరా?
పంటలను కాల్చినవారిని అరెస్ట్ చేయరా?
Written By news on Saturday, January 3, 2015 | 1/03/2015
వైసీపీ వ్యక్తుల పేర్లు చెప్పమని కొంతమందిని నిర్భంధించి చిత్రహింసలు పెడుతున్నారన్నారు. మంగళగిరి రైతులను ఇప్పటికీ తుళ్లూరు పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మేల్యేలు భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. పేద రైతులకు, రైతు కూళీలకు వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment