హైదరాబాద్: పద్మ శ్రీ అవార్డులకు ఎంపికైన తెలుగువారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, క్రికెట్ మహిళా క్రీడాకారిని మిథాలిరాజ్, సినీ నటుడు కోట శ్రీనివాసరావు, డాక్టర్ అనగాని మంజుల, ప్రవాసాంధ్రులు ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాముడులను ఆయన అభినందించారు.
తమతమ రంగాల్లో విశేషంగా రాణించిన వీరు ప్రత్యేక గుర్తింపు పొందారని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ప్రశంసించారు. వారు భవిష్యత్లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని జగన్ ఆకాంక్షించారు.
తమతమ రంగాల్లో విశేషంగా రాణించిన వీరు ప్రత్యేక గుర్తింపు పొందారని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ప్రశంసించారు. వారు భవిష్యత్లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని జగన్ ఆకాంక్షించారు.
0 comments:
Post a Comment