గతంలో కూడా మంత్రుల స్థాయిలో ఉన్న నేతలు బాంబులు వేయించిన సంఘటనలు ఉన్నాయని అంబటి గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరులో మళ్లీ ఇప్పుడు బాంబుల సంస్కృ విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. తమ పార్టీ నేతలపై జరిగిన బాంబు దాడి ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
Home »
» బాబు సీఎం అయ్యాక పెరిగిన బాంబు దాడులు
బాబు సీఎం అయ్యాక పెరిగిన బాంబు దాడులు
Written By news on Thursday, January 22, 2015 | 1/22/2015
గతంలో కూడా మంత్రుల స్థాయిలో ఉన్న నేతలు బాంబులు వేయించిన సంఘటనలు ఉన్నాయని అంబటి గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరులో మళ్లీ ఇప్పుడు బాంబుల సంస్కృ విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. తమ పార్టీ నేతలపై జరిగిన బాంబు దాడి ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment