
విద్యుత్ చార్జీల పెంపుతో పాటు చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామని మరో నేత కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ సీపీ వీడే ప్రసక్తేలేదని, కొన్ని చానల్స్ దుప్ప్రచారం చేస్తున్నాయని గూడురు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మండిపడ్డారు.
![]() |
Subscribe to ysr congress |
Visit this group for YSR CONGRESS updates |
0 comments:
Post a Comment