వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష

Written By news on Thursday, February 19, 2015 | 2/19/2015

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష
కావలి : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గురువారం దీక్ష ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంగెం బ్యారేజ్ ను త్వరగా నిర్మించాలని,  కావలి కాల్వకు పూర్తిస్థాయి సాగునీటిని విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటిని వెంటనే విడుదల చేస్తే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవని ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు.
Share this article :

0 comments: