చంద్రబాబు, వెంకయ్యల రంగులు నెమ్మదిగా వెలసిపోతున్నాయన్నారు. వారిద్దరి నిజస్వరూపాలు బయటపడుతున్నాయన్నారు. పట్టిసీమకు రూ. 1300 కోట్ల నిధుల కేటాయింపు.. పోలవరాన్ని ఆపడానికే వెంకయ్య ప్రగల్భాలు తప్ప.. చేతలు శూన్యమన్నారు. చంద్రబాబుకు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం కానీ, రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. ఈ 9 నెలల్లో చంద్రబాబు నేల విడిచి సాము చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించదన్నారు.
Home »
» కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి వచ్చేదా?
కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి వచ్చేదా?
Written By news on Sunday, March 1, 2015 | 3/01/2015
చంద్రబాబు, వెంకయ్యల రంగులు నెమ్మదిగా వెలసిపోతున్నాయన్నారు. వారిద్దరి నిజస్వరూపాలు బయటపడుతున్నాయన్నారు. పట్టిసీమకు రూ. 1300 కోట్ల నిధుల కేటాయింపు.. పోలవరాన్ని ఆపడానికే వెంకయ్య ప్రగల్భాలు తప్ప.. చేతలు శూన్యమన్నారు. చంద్రబాబుకు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం కానీ, రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. ఈ 9 నెలల్లో చంద్రబాబు నేల విడిచి సాము చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించదన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment