344 నిబంధన కింద గంట మాత్రమే చర్చ జరుగుతుందని స్పీకర్ చెప్పారు. కనీసం 2 గంటలు సమయం ఇవ్వాలని జగన్ కోరారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న అంశంపై మాట్లాడేందుకు అరగంట సమయం మాత్రమే ఇస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. ప్రతిపక్షం గళం వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.
Home »
» పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన వైఎస్ జగన్
పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన వైఎస్ జగన్
Written By news on Monday, March 16, 2015 | 3/16/2015
344 నిబంధన కింద గంట మాత్రమే చర్చ జరుగుతుందని స్పీకర్ చెప్పారు. కనీసం 2 గంటలు సమయం ఇవ్వాలని జగన్ కోరారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న అంశంపై మాట్లాడేందుకు అరగంట సమయం మాత్రమే ఇస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. ప్రతిపక్షం గళం వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment