హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది. డ్వాక్రా రుణాల మాఫీపై చర్చించాలని తీర్మానం ప్రవేశపెట్టింది. అలాగే పోలవరం, పట్టిసీమపై సభలో వెంటనే చర్చించాలంటూ అసెంబ్లీ రూల్ 344 కింద నోటీస్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిన్న వాడీవేడిగా జరిగాయి. శాసనసభా పక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Home »
» పోలవరం, పట్టిసీమపై వెంటనే చర్చించాలి
పోలవరం, పట్టిసీమపై వెంటనే చర్చించాలి
Written By news on Tuesday, March 10, 2015 | 3/10/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment