- వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
ఘటన తీరును అడిగి తెలుసుకున్నారు. పంటలు ఎండిపోతుంటే నీళ్లు అడిగిన రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఏమిటని, ఈ విషయమై రైతులతో వెళ్లి నీటిపారుదల సీఈ, ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు.
పంట చేతికందే సమయంలో నీళ్లు అందక ఎండిపోతుంటే అధికారులను బతిమిలాడినప్పటికీ విడుదల చేయలేదనీ, పైగా అధికారులు రైతు పెంట్యాల రమేష్ చొక్కా పట్టుకుని దౌర్జన్యం చేశారని పలు వురు రైతులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ మాట్లాడుతూ రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఉద్యమం చేస్తామన్నారు.
0 comments:
Post a Comment