రైతులు, ప్రజలు ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో మొండిగా వెళ్తున్న ప్రభుత్వ వైఖరిని రైతులు తీవ్రంగా నిరసిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టుపై పెట్టే ఖర్చు ఏదో పోలవరం ప్రాజెక్టుపై పెడితే కాస్త ఉపయోగం ఉంటుందని, దాన్ని త్వరగా పూర్తిచేస్తే అన్ని ప్రాంతాల రైతులకు మేలు జరుగుతుందని అక్కడున్న రైతులు కూడా అభిప్రాయపడ్డారు.
Home »
» ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి
ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి
Written By news on Thursday, April 16, 2015 | 4/16/2015
రైతులు, ప్రజలు ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో మొండిగా వెళ్తున్న ప్రభుత్వ వైఖరిని రైతులు తీవ్రంగా నిరసిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టుపై పెట్టే ఖర్చు ఏదో పోలవరం ప్రాజెక్టుపై పెడితే కాస్త ఉపయోగం ఉంటుందని, దాన్ని త్వరగా పూర్తిచేస్తే అన్ని ప్రాంతాల రైతులకు మేలు జరుగుతుందని అక్కడున్న రైతులు కూడా అభిప్రాయపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment