ఇక మున్సిపాలిటీలకు పరిశీలకుల విషయానికొస్తే శ్రీకాకుళంకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే సుజయ్కృష్ణరంగారావు, రాజాంకు ఎమ్మెల్యే కంబాల జోగులు, ఆర్వీఎస్కెకె రంగారావు (బేబి నాయన), నెల్లిమర్లకు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ సురేష్, అనపర్తికి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, కందుకూరుకు ఎమ్మెల్యేలు పోతుల రామారావు, కాకాని గోవర్థన్రెడ్డి, రాజంపేటకు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, కె.సురేష్బాబు (మేయర్) నియమితులయ్యారు. పరిశీలకులుగా నియమితులైన వారు అభ్యర్థుల ఎంపిక మొదలు, పార్టీ ప్రచార వ్యూహాలను, ఎన్నికలను పర్యవేక్షిస్తారు.
Home »
» వైఎస్సార్సీపీ ‘స్థానిక’ ఎన్నికల పరిశీలకులు వీరే
వైఎస్సార్సీపీ ‘స్థానిక’ ఎన్నికల పరిశీలకులు వీరే
Written By news on Friday, April 17, 2015 | 4/17/2015
ఇక మున్సిపాలిటీలకు పరిశీలకుల విషయానికొస్తే శ్రీకాకుళంకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే సుజయ్కృష్ణరంగారావు, రాజాంకు ఎమ్మెల్యే కంబాల జోగులు, ఆర్వీఎస్కెకె రంగారావు (బేబి నాయన), నెల్లిమర్లకు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ సురేష్, అనపర్తికి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, కందుకూరుకు ఎమ్మెల్యేలు పోతుల రామారావు, కాకాని గోవర్థన్రెడ్డి, రాజంపేటకు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, కె.సురేష్బాబు (మేయర్) నియమితులయ్యారు. పరిశీలకులుగా నియమితులైన వారు అభ్యర్థుల ఎంపిక మొదలు, పార్టీ ప్రచార వ్యూహాలను, ఎన్నికలను పర్యవేక్షిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment