బస్సు యాత్ర ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు మోసాలను ఎండగడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించడం కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని ఆయన అన్నారు. రాయలసీమపై చంద్రబాబుది కపట ప్రేమ అని, చిత్తశుద్ధి ఉంటే గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Home »
» లోకేష్ లబ్ధి కోసమే పట్టిసీమ ప్రాజెక్టు
లోకేష్ లబ్ధి కోసమే పట్టిసీమ ప్రాజెక్టు
Written By news on Tuesday, April 14, 2015 | 4/14/2015
బస్సు యాత్ర ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు మోసాలను ఎండగడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించడం కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని ఆయన అన్నారు. రాయలసీమపై చంద్రబాబుది కపట ప్రేమ అని, చిత్తశుద్ధి ఉంటే గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment