5 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో ఆపేసిందని జగన్ కు అన్నదాతలు ఫిర్యాదు చేశారు. 9 ఎకరాల భూసేరణకు రూ. 4.5 కోట్లు సిద్ధంగా ఉన్నా సర్కారు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో చేపట్టినందునే ఈ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని వారు ఆరోపించారు. బస్సుయాత్రలో జగన్ తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Home »
» ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం
ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తాం
Written By news on Wednesday, April 15, 2015 | 4/15/2015
5 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో ఆపేసిందని జగన్ కు అన్నదాతలు ఫిర్యాదు చేశారు. 9 ఎకరాల భూసేరణకు రూ. 4.5 కోట్లు సిద్ధంగా ఉన్నా సర్కారు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో చేపట్టినందునే ఈ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిందని వారు ఆరోపించారు. బస్సుయాత్రలో జగన్ తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment