వైఎస్ జగన్ ను కలిసిన సీపీఐ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ను కలిసిన సీపీఐ నేతలు

వైఎస్ జగన్ ను కలిసిన సీపీఐ నేతలు

Written By news on Thursday, April 2, 2015 | 4/02/2015


వైఎస్ జగన్ ను కలిసిన సీపీఐ నేతలు
పులివెందుల: కరువు ప్రాంతానికి వరంగా మారిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ కోసం రాజీలేని పోరాటం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల వెళుతున్న ఆయనను గురువారం సీపీఐ నేతలు కలిశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పై ఉద్యమించాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు వైఎస్ జగన్ ఓబులదేవరచెరువులో పశుగ్రాసం పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. మరింత నాణ్యమైన పశుగ్రాసం పంపిణీ చేయాలని ఆయన... అధికారులకు  సూచించారు.  కాగా నేటి నుంచి రెండు రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందులలో ఉండనున్నారు.
Share this article :

0 comments: