హైదరాబాద్: తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి, వారి తరఫున పోరాటాలు సాగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు కమిటీలను నియమించింది.
- హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా - అవినాశ్ గౌడ్
- హైదరాబాద్ సిటీ సేవాదల్ అధ్యక్షుడిగా -డి సుధాకర్
- రాష్ట్ర ఐటీ వింగ్ అధ్యక్షుడిగా -మల్లాది సందీప్ కుమార్
- ఫిర్యాదుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా - మేరుగు శ్రీనివాసరెడ్డి
0 comments:
Post a Comment