హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ఆర్ అశోక్ ఉన్నత విలువల కోసం పాటుపడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. అశోక్ మృతికి ఆయన సంతాపం తెలిపారు.
ప్రముఖ న్యాయవాదిగా పేరు ఘడించిన అశోక్ కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రముఖ న్యాయవాదిగా పేరు ఘడించిన అశోక్ కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
0 comments:
Post a Comment