'పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజీని పరిశీలించిన పిదప స్థానిక రైతులతో వైఎస్ జగన్ సమావేశమవుతార'ని వైఎస్సార్ సీసీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. మూడురోజుల పాటు సాగే ప్రాజెక్టుల బాటలో తొలిరోజు (బుధవారం) ధవళేశ్వరం, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు ప్రాంతాల్ని వైఎస్ జగన్ బృందం సందర్శించింది. స్థానిక రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడును వెళ్లగక్కుతూ సీఎం చంద్రబాబు తీరును నిరసించారు.
Home »
» ప్రకాశం బ్యారేజీని పరిశీలించనున్న వైఎస్ జగన్
ప్రకాశం బ్యారేజీని పరిశీలించనున్న వైఎస్ జగన్
Written By news on Wednesday, April 15, 2015 | 4/15/2015
'పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజీని పరిశీలించిన పిదప స్థానిక రైతులతో వైఎస్ జగన్ సమావేశమవుతార'ని వైఎస్సార్ సీసీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. మూడురోజుల పాటు సాగే ప్రాజెక్టుల బాటలో తొలిరోజు (బుధవారం) ధవళేశ్వరం, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు ప్రాంతాల్ని వైఎస్ జగన్ బృందం సందర్శించింది. స్థానిక రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడును వెళ్లగక్కుతూ సీఎం చంద్రబాబు తీరును నిరసించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment