రాజమండ్రి నుంచి ప్రారంభం కానున్న బస్సుయాత్ర మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు. రేపటి యాత్రలో తొలుత ధవళేశ్వర బ్యారేజీ వద్ద కాటన్, వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్ జగన్ నివాళులు అర్పించిన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించనున్నట్లు రఘురాం తెలిపారు. దీనిలో భాగంగానే పట్టిసీమ రేవు వద్ద రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
Home »
» రేపటి నుంచి వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర
రేపటి నుంచి వైఎస్సార్ సీపీ బస్సుయాత్ర
Written By news on Tuesday, April 14, 2015 | 4/14/2015
రాజమండ్రి నుంచి ప్రారంభం కానున్న బస్సుయాత్ర మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిపారు. రేపటి యాత్రలో తొలుత ధవళేశ్వర బ్యారేజీ వద్ద కాటన్, వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్ జగన్ నివాళులు అర్పించిన అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించనున్నట్లు రఘురాం తెలిపారు. దీనిలో భాగంగానే పట్టిసీమ రేవు వద్ద రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment