అనంతపురం జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి సహా 40 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు రఘురాం తెలిపారు. ఇటీవల దారుణ హత్యకు గురైన పార్టీ నేతల ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
Home »
» రేపటి నుంచి వైఎస్ జగన్ భరోసా యాత్ర
రేపటి నుంచి వైఎస్ జగన్ భరోసా యాత్ర
Written By news on Sunday, May 10, 2015 | 5/10/2015
అనంతపురం జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి సహా 40 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు రఘురాం తెలిపారు. ఇటీవల దారుణ హత్యకు గురైన పార్టీ నేతల ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment