వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో చేపట్టిన రెండో విడత రైతుభరోసా యాత్ర శనివారం ఆరో రోజుకు చేరుకుంటుంది. ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం.. ఉరవకొండ పట్టణం నుంచి బయలుదేరి వివిధ గ్రామాల మీదుగా కణేకల్లుకు చేరుకుంటారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు గంగవరం శర్మాస్ కుటుంబాన్ని పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.
Home »
» నేటి జగన్ రైతు భరోసాయాత్ర సాగేదిలా..
నేటి జగన్ రైతు భరోసాయాత్ర సాగేదిలా..
Written By news on Saturday, May 16, 2015 | 5/16/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment