గుంతకల్లు మండలంలోని గుండాల గ్రామంలో బండారి నెట్టెప్ప కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అంతకుముందు గుంతకల్లు మండలం వైటీ చెరువులో సుధాకర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ రోజు రైతు భరోసా యాత్రను గుత్తి నుంచి ప్రారంభమైంది. లక్తానుపల్లెలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసాయిచ్చారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని జగన్ సూచించారు.
Home »
» నెట్టెప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
నెట్టెప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
Written By news on Wednesday, May 13, 2015 | 5/13/2015
గుంతకల్లు మండలంలోని గుండాల గ్రామంలో బండారి నెట్టెప్ప కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అంతకుముందు గుంతకల్లు మండలం వైటీ చెరువులో సుధాకర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ రోజు రైతు భరోసా యాత్రను గుత్తి నుంచి ప్రారంభమైంది. లక్తానుపల్లెలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసాయిచ్చారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని జగన్ సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment