ఉజ్జహల్ లో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. గ్రామాల్లో పేదలు పింఛన్ల కోసం తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉజ్జహల్ సభలో వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు వాగ్దానాలను నమ్మి తాము మోసపోయామని డ్వాక్రా మహిళలు వైఎస్ జగన్ తో మొరపెట్టుకున్నారు.
Home »
» పింఛన్ల కోసం తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ
పింఛన్ల కోసం తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ
Written By news on Saturday, May 16, 2015 | 5/16/2015
ఉజ్జహల్ లో డ్వాక్రా మహిళలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. గ్రామాల్లో పేదలు పింఛన్ల కోసం తహశీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉజ్జహల్ సభలో వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు వాగ్దానాలను నమ్మి తాము మోసపోయామని డ్వాక్రా మహిళలు వైఎస్ జగన్ తో మొరపెట్టుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment