తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. అవినీతికి చొక్కా, ప్యాంటు వేస్తే అది చంద్రబాబేనని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం రోజా ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి వల్ల పక్క రాష్ట్రాల్లో పరువు పోయిందని, ఇతర రాష్ట్రాల్లో తెలుగువాళ్లు తల ఎత్తుకుని తిరగకుండా చేశారని రోజా విమర్శించారు. సొంత జిల్లాకు తాగు, సాగు నీరివ్వని చంద్రబాబు చిత్తూరు జిల్లా పరువు తీశారన్నారు.
Home »
» అవినీతికి చొక్కా,ప్యాంటు వేస్తే ఆయనే
అవినీతికి చొక్కా,ప్యాంటు వేస్తే ఆయనే
Written By news on Thursday, June 11, 2015 | 6/11/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment