ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వైఎస్ఆర్ చిత్రపటాన్ని ఎలా తొలగిస్తారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఆవరణలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు నిరసన తెలియజేయనున్నారు.
Home »
» అసెంబ్లీ లాంజ్ లో వైఎస్ఆర్ ఫొటో తొలగింపు
అసెంబ్లీ లాంజ్ లో వైఎస్ఆర్ ఫొటో తొలగింపు
Written By news on Monday, July 27, 2015 | 7/27/2015
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వైఎస్ఆర్ చిత్రపటాన్ని ఎలా తొలగిస్తారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఆవరణలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు నిరసన తెలియజేయనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment