నేటి భరోసా యాత్ర ఇలా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి భరోసా యాత్ర ఇలా

నేటి భరోసా యాత్ర ఇలా

Written By news on Monday, July 27, 2015 | 7/27/2015


నేటి భరోసా యాత్ర ఇలా
రైతుభరోసా యాత్ర 7వరోజు వివరాలను వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ సంయుక్తంగా వెల్లడించారు. రొళ్ల మండలంలోని ఉజ్జయినీపురంలో ఆత్మహత్య చేసుకున్న మల్లప్ప కుటుంబానికి భరోసా ఇస్తారు. తర్వాత ఇదే మండలంలో అలుపనపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రామిరెడ్డి కుటుంబానికి భరోసా ఇస్తారు. దీంతో మూడో విడత యాత్ర ముగుస్తుందని వారు తెలిపారు.


Share this article :

0 comments: