
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశంకానున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ ఎంపీలతో చర్చించనున్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు కోట్లు కేసు పార్లమెంట్లో చర్చకు రానుంది.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ ఎంపీలతో చర్చించనున్నారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు కోట్లు కేసు పార్లమెంట్లో చర్చకు రానుంది.
0 comments:
Post a Comment